అనుష్క ఎఫెక్ట్: కోహ్లీ ఐతే ఆటకంటే ఎక్కువనా, చర్యలే
ముంబై: ఆట కంటే ఏ ఆటగాడూ ఎక్కువ కాదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా నిబంధనల్ని అతిక్రమించి ప్రేయసి అనుష్క శర్మను కలిసిన కోహ్లిని బీసీసీఐ మందలించిన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ పై వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యవహారంలో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటామని, ఆటకు సంబంధించి ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని, ఆట కంటే ఏ ఆటగాడూ మిన్న కాదని చెప్పాడు.

భారత క్రికెట్ జట్టు కోచ్ పైన మాట్లాడుతూ... ఎంపిక ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని చెప్పాడు. అర్హులైన వారితో షార్ట్ లిస్టడ్ తయారు చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఫలానా తేదీలోగా అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపాడు.
కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కాస్త సమయం పట్టడం సహజమన్నాడు. కోచ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంటుందన్నాడు. సమర్థుడైన, రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అందించగల కోచ్ రావడం మాత్రం ఖాయమని చెప్పాడు. మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకుంటామన్నాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications