ఫొటోలు తీయొద్దు: అనుష్కతో సరదాగా కోహ్లీ
పనాజీ: రెండో టెస్టు తర్వాత దొరికిన విరామాన్ని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి బాగా ఉపయోగించుకున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్కశర్మతో కలిసి హాయిగా గోవాలో సేదతీరాడు.

ఈ ప్రేమ పక్షులతోపాటు బ్యాట్స్మన్ శిఖర్ ధావన్, అతడి భార్య ఆయేషా కూడా విహారయాత్రలో పాల్గొన్నారట. యాత్ర ముగించుకుని వస్తూ కోహ్లీ, అనుష్క ముంబయి విమానాశ్రయంలో ఇలా అభిమానుల కంట పడ్డారు.
Virat hides from shutterbugs when spotted with Anushka #AnushkaSharma https://t.co/wm8bMqRmcK pic.twitter.com/ZcM6uGGUgg
— ★ Bollywood Mantra (@bollywoodmantra) November 23, 2015 అప్పుడే ఇలా ఫొటోలు తీయొద్దంటూ సరదాగా మొహం దాచుకునే ప్రయత్నం కూడా చేశాడు విరాట్ కోహ్లీ. వచ్చే ఏడాదిలో ఈ ప్రేమ జంట ఒక్కటవుతుందంటూ ఇటీవల వార్తలు వెలుడిన విషయం తెలిసిందే.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications