టిపై సోనియా కన్ను: జైపాల్, యాష్కీలకు కీలక పదవి
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో డి శ్రీనివాస్ వంటి సీనియర్లు పార్టీని వీడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేసే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. జైపాల్ రెడ్డికి సిడబ్ల్యూసి, మధుయాష్కీకి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
త్వరలో ఏఐసీసీలో భారీ మార్పులు జరగవచ్చునని అంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కీలక పదవులు లభించవచ్చునని అంటున్నారు. ఏఐసీసీలో తెలంగాణకు నాలుగు కీలక పదవులు లభించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.

అందులో రెండు కార్యదర్శి పదవులు, ఒకటి వర్కింగ్ కమిటిలో చోటు, మరొకటి ప్రధాన కార్యదర్శి అంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న యాష్కీ పేరును ప్రధాన కార్యదర్శి పదవికి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డికె అరుణ, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి వంటి నేతలు దూకుడుగా వ్యవహరిస్తుంటే, మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి, గీతా రెడ్డి, దామోదర వంటివారు పెద్దగా మాట్లాడటం చరచ్ సాగుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications