నారాయణ కుమారుడి దుర్మరణం:నిషిత్ నడిపిన లగ్జరీ కారు, దాని స్పెషాలిటీస్ ఇవే!
మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ మోడల్ కారు.. కేవలం కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం.
హైదరాబాద్:
తెలుగు
రాష్ట్రాల్లో
మంత్రి
నారాయణ
కుమారుడి
దుర్మరణం
చర్చనీయాంశంగా
మారింది.
గతంలో
కోమటిరెడ్డి
వెంకట్
రెడ్డి,
అజహరుద్దీన్
వంటి
ప్రముఖుల
కుమారులు
రోడ్డు
ప్రమాదంలోనే
మరణించడం,
తాజాగా
నారాయణ
కుమారుడిని
సైతం
ప్రమాదమే
బలి
తీసుకోవడం
చాలామందిని
కలచివేసింది.
ప్రమాద వార్త తెలియగానే చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లయితే.. ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరుగుతోందని, రాత్రిపూట పబ్స్, బార్లు అంటూ తిరుగుతున్నారని ఒకింత ఘాటుగానే స్పందించారు.
కుటుంబాన్ని ఉద్దరించాల్సింది పోయి రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందడం జీర్ణించుకోవడానికి కష్టమన్నారు. కాగా, గతంలో ప్రమాదం బారిన పడిన ప్రముఖుల పిల్లలు కూడా లగ్జరీ కార్లలో అతివేగంగా ప్రయాణించడం వల్లే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో నారాయణ కుమారుడు నిషిత్ ప్రయాణించిన కారు కూడా అత్యంత లగ్జరీ కారు అని తెలుస్తోంది.
మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ మోడల్ కారు.. కేవలం కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం.
ఇవే ప్రత్యేకతలు:
కారు
మోడల్-మెర్సిడెస్
ఏఎంజీ
జీ63
వేగం-
గంటకు
230
కి.మీ,
5.4
సెకన్లలోనే
100
కిలోమీటర్ల
వేగాన్ని
అందుకునే
సామర్థ్యం
ధర
-
రెండున్నర
కోట్ల
రూపాయలు
ఇంజిన్
ఎనర్జీ
-
420
కిలోవాట్,
హార్స్
పవర్
-
571