15న చిరు పార్టీలో శివశంకర్
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి పి. శివశంకర్ ఈ నెల 15వ తేదీన అధికారికంగా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారు. ఆయన ఇప్పటికే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని మార్గరెట్ ఆల్వా చేసిన ఆరోపణలు కాంగ్రెసు పార్టీలో సంచలనం కలిగించాయని ఆయన అన్నారు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిసి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లోనూ 2004 ఎన్నికల్లో కాంగ్రెసు నాయకులు టికెట్లు అమ్ముకున్నారని ఆయన ఇంతకు ముందు విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకునే సంప్రదాయం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుస్తుందని, చిరంజీవితో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications