వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేసీఆర్ "హిందూగాళ్లు బొందుగాళ్లు" వివరణ పై ఈసీ చర్యలు తీసుకుంటుందా...మీ అభిప్రాయం ఏమిటి..?
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో హిందూగాళ్లు బొందూ గాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ కామెంట్స్ను పరిశీలించిన ఈసీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రానికల్లా వివరణ కోరింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ తన వివరణను ఓ లేఖలో రాసి సీల్డుకవర్లో ఈసీకి పంపారు. హిందువుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల సంఘం కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని మీరు భావిస్తున్నారా... దీన్నిపై మీ కామెంట్ చెప్పండి
Comments
loksabha polls 2019 kcr telangana election commission of india లోక్సభ ఎన్నికలు 2019 కేసీఆర్ తెలంగాణ ఎన్నికల సంఘం
English summary
Telangana CM KCR had given his explanation to Election commission where he made unacceptable comments in his Karimnagar rally. KCR submitted his explanation letter in a sealed cover.
Story first published: Saturday, April 13, 2019, 9:36 [IST]