ఏపీ ఎస్సై తుది రాత పరీక్షప్రాథమిక ‘కీ’ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శని, ఆదివారాల్లో విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష రాసేందుకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. శనివారం జరిగిన పేపర్-1(ఇంగ్లీష్), పేపర్-2(తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రెండో రోజైన ఆదివారం జరిగిన పేపర్-3(అరిథమెటిక్, మెంటల్ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్-4(జనరల్ స్టడీస్) పరీక్షకు 30,560 మంది హాజరయ్యారు. కాగా, పేపర్-3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతోపాటు ప్రాథమిక కీ లను ఏపీ ఎస్ఎల్పీఆర్బీ(APSLPRB) తాజాగా విడుదల చేసింది.

సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్లో [email protected]కు మెయిల్ చేయవచ్చని సూచించింది. ఆ తర్వాత తుది కీతోపాటు ఫలితాలు వెలువరించనున్నారు. ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ సంప్రదించి తెలుసుకోవచ్చు.
పేపర్-3 ప్రిలిమినరీ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పేపర్-4 ప్రిలిమినరీ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications