నష్టాల్లోంచి ఉదయ్ కిరణ్ ఆ నిర్మాతను కాపాడారు.. కానీ..
'చిత్రం', 'నువ్వు నేను' సినిమాలతో హీరోగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత మనసంతా నువ్వే చిత్రంతో యాట్రిక్ హిట్స్ కొట్టిన యంగ్ హీరోగా కొత్త చరిత్ర లిఖించారు ఉదయ్ కిరణ్. దేవిపుత్రుడు సినిమాతో నిర్మాత ఎంఎస్ రాజుకు భారీ లాస్ వచ్చింది. దీంతో ప్రయోగాలకు పోకండా ఓ స్వచ్చమైన లవ్ స్టోరీ తీయాలన్న ఆలోచన వచ్చింది ఆయనకు .
వీఎన్ ఆదిత్య అనే కొత్త డైరెక్టర్ తో నిర్మాత ఎంఎస్ రాజు.. ఉదయ్ కిరణ్ హీరోగా పెట్టి మనసంతా నువ్వే సినిమా తీశారు. అయితే బాగుంటుందని భావించారట. అలా ఈ ప్రాజెక్ట్ లోకి ఉదయ్ కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ సంగీతం అందిచారు. 2001 అక్టోబరు 19న ఈ మూవీ రిలీజైన ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. భారీ హిట్ కొట్టింది. దీంతో దేవి పుత్రుడుతో లాస్ లో ఉన్న ఎంఎస్ రాజు ఈ మూవీతో లాభాల్లోకి వచ్చారు. కానీ ఉదయ్ కిరణ్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏ నిర్మాత ఆయన వద్దకు వచ్చి ధైర్యం చెప్పే సాహసం చేయలేదు.

అలా ఎంతో మంది నిర్మాతలకు లాభాలు ఇచ్చి .. తాను మాత్రం ఆర్థిక ఇబ్బందులతో బలైపోయారు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5 న హైదరాబాద్లోని తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకున్నారు. అప్పుడ ఆయన వయసు 33 ఏళ్లు. పోలీసులు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే ఆయన మరణానికి ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు.
-
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి?











Click it and Unblock the Notifications