వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలిదశలో టిఆర్‌ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇప్పటి వరకు తెరపై కనిపిస్తున్న ఈ న్యూస్‌ పోర్టల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కాకుండా మరో కొత్త పాత్ర పేరు తాజాగా బయటకు వచ్చింది. వాస్తవానికి తరుణ్‌పాల్‌కు జర్నలిస్టుగా అందులోనూ పరిశోధనాత్మక జర్నలిస్టుగా మంచి పేరు వుంది. గతంలో ఆయన కృషివల్లనే అనేక లోపాయికారి వ్యవహారాలు బయటకు వచ్చాయి. తెహల్కాకు తేజ్‌పాల్‌ ఎడిటర్‌ అయినప్పటికీ నిధుల కొరతను ఎదుర్కుంటున్న ఈ పోర్టల్‌ వ్యవహారాల్లో శంకర్‌ శర్మ అనే కొత్త వ్యక్తి ఈ మధ్య చురుగ్గా వుంటున్నారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X