నిత్యానంద వాదన: రంజితకు ఆశలు

సదరు రాజకీయ నాయకులు ఆ సిడిలను మార్కెట్లోకి తేకముందే తన భక్తులకు చూపించి వారి నుండి కూడా భారీగా డబ్బులు గుంజారని ఆరోపించారు. తనపై వచ్చిన అపవాదు తప్పని నిరూపిస్తానని చెప్పారు. కోర్టులో తన నిజాయితీ నిరూపించుకున్న తర్వాత ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పాదయాత్ర చేస్తానని అన్నారు. కాగా వచ్చే జూలై 15న బెంగుళూరులో ప్రజల ముందు కుండలీకరణ శక్తిని ప్రదర్శిస్తానని ఆయన చెప్పారు. అందులో భాగంగా గ్రాము పౌడర్ తీసుకొని కొన్ని వేల కిలో మీటర్ల దూరం పంపిస్తానని చెప్పారు. ఆ అద్భుతాన్ని ప్రజల ముందే చేస్తానని స్పష్టం చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో తిరువణ్ణామలైలో కార్డియాక్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని చెప్పారు. అందులో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తానని చెప్పారు.
మత గురువులను, ఆధ్యాత్మిక వేత్తలను హింసించిన రాజకీయ నాయకులకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారని డిఎంకె పార్టీని ఉద్దేశించి అన్నారు. కాగా కరుణానిధి ఆధ్వర్యంలోని డిఎంకె పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications