నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా?

పుస్తకాన్ని విడుదల చేసిన సమయంలో ధర్ మాట్లాడుతూ... 1945లో ప్రారంభమైన మిస్టరీ ఇప్పటికీ వీడలేని సుభాష్ చంద్రబోసు మృతిపై మాట్లాడుతూ అన్నారు. తాను ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. బోసు మృతిలో పారదర్శకత కోసం ఒత్తిడి తీసుకు వస్తానని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు కెన్నడీ హత్య గురించి ఆ దేశ ప్రభుత్వం.. రహస్య సమాచారం సహా అన్ని విషయాలను 1994లో బహిర్గతం చేసిన విధంగా భారత్ కూడా నేతాజీ గురించి ప్రకటించాలని అనుజ్ ధర్ అభిప్రాయపడ్డారు. జపాన్ ప్రకటించినట్టుగా తైపే వద్ద జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని ఆరు దశాబ్దాలుగా బ్రిటన్ విశ్వసిస్తోందని ఆయన చెప్పారు.
పుస్తకావిష్కరణ సభలో తాను ఏవిధంగా ప్రభుత్వ సమాచారంపై ఆధారపడిందీ అనుజ్ ధర్ వివరించారు. సుభాష్ గురించి పరిశోధనలో పదేళ్లుగా తాను పలువురు పరిశోధకులతో అనుబంధం కొనసాగించానని చెప్పారు. తైవాన్ ప్రభుత్వం కూడా విమాన ప్రమాదాన్ని విశ్వసించడం లేదని అన్నారు. 2005లో కూడా "బ్యాక్ ఫ్రమ్ డెడ్: ఇన్సైడ్ ది సుభాస్ బోస్ మిస్టరీ' పేరిట నేతాజీ గురించి అనుజ్ ధర్ గ్రంథాన్ని రాశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications