ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మండపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన సెగ్మెంట్ మండపేట. 2009 లో ఆలమూరు నియో జకవర్గం రద్దు అయింది. పర్ముఖ నేత సంగీత వెంకటరెడ్డి రెండు సార్లు గెలిస్తే, అంతకుముందు ఉన్న పామర్రు నియెజక వర్గంలో మరోసారి గెలిచారు. పామర్రులో పట్టాభిరామారావు మూడు సార్లు శాసనసభకు ఎన్నికైతే, మూడు సార్లు రాజమం డ్రి నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన సోదరుడు సత్యనారాయణ రావు 1999 లో రాజమండ్రి నుండి లోక్సభ కు ఎన్నికై వాజ్పేయ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక, 2009 లో ఈ నియోకవర్గంలో టిడిపి అభ్యర్ది విజయం సాధించ గా, ప్రజారాజ్యం అభ్యర్ది రెండో స్థానంలో నిలిచారు.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
పామర్రు
లో
అయిదు
సార్లు
ఎన్నికలు
జరిగితే
అందులో
కాంగ్రెస్
నాలుగు
సార్లు
గెలవగా,
స్వతంత్ర
అభ్యర్ది
ఒకసారి
గెలు
పొందారు.
ఇక,
ఆలమూరు
లో
ఏడు
సార్లు
ఎన్నికలు
జరిగితే
అందులో
మూడు
సార్లు
కాంగ్రెస్,
నాలుగు
సార్లు
టిడిపి
అభ్య
ర్దులు
గెలిచారు.
మండపేట
లో
రెండు
సార్లు
టిడిపి
అభ్యర్దే
విజయం
సాధించారు.
2014
ఎన్నికల
ముందు
ఒకసారి
కడి
యం
నుండి
ఎమ్మెల్యేగా,
1999
లో
రాజమండ్రి
ఎంపీగా
గెలిచి
వాజ్పేయ్
ప్రభుత్వంలో
మంత్రిగా
పని
చేసిన
వెంకట
స్వామి
నాయుడు
వైసిపి
లో
చేరారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
170880
ఓట్లు
ఉన్నాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
జోగేశ్వర
రావు
కు
100113
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
వెంకట
స్వామి
నాయుడుకు
64099
ఓట్లు
దక్కాయి.
టిడిపి
అభ్యర్ది
జోగేశ్వర
రావు
36014
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.