కాంగ్రెస్ వైపు చిరు స్టెప్స్?

ఇలా ఉండగా నిన్న ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి "వైఎస్ పారదర్శకంగా ఉంటారు. చిరంజీవి ఒక పట్టాన అర్ధం కాడు" అని వ్యాఖ్యానించారు. దీని భావమేమి తిరుమలేశా అని అనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. వైఎస్ భోళా మనిషని, చంద్రబాబు మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి చెప్పే వ్యక్తి అని చిరు చెప్పకనే చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని, కాంగ్రెస్ ను కలపడానికి టీఅర్ ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా వైఎస్ కు బాబు కంటే ఎక్కువ మార్కులు ఇచ్చిన చిరంజీవి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ కూటమి ఏర్పడే అవకాశాలు స్పష్టమైతే ప్రజారాజ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం దాదాపు ఖాయమని భావించవచ్చు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications