చల్లబడిన జగన్ వర్గం
జగన్ ఈ క్యాంప్ ఆఫీసుకు రాగానే బిలబిల మంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మొదటి గంటలో అక్కడికి ఎమ్మెల్యే సినీనటి జయసుధ, వట్టి వసంతకుమార్ మినహా ఎవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కొందరు కలిశారు కానీ వారు భయం భయంగానే అధిష్టానానికి తెలిస్తే ఏమవుతుందో అన్నట్టు వ్యవరించారు. వైఎస్ వట్టి వసంతకుమార్ ను ఎన్నో కుంభకోణాల నుంచి రక్షించారు. జయసుధకు ఆ క్రిష్టియన్ మతానుబంధం, విశ్వాసం ఉంది. జగన్ హైదరాబాద్ రాగానే ఆకాశం బద్దలవుతుందని ఊహించిన ఆయన శిబిరం మేధావుల్లో భయం గూడు కట్టుకున్నట్టు కన్పిస్తోంది.
hyderabad హైదరాబాద్ congress కాంగ్రెస్ bangalore బెంగుళూరు ys jagan rosaiah రోశయ్య ministers ఎమ్మెల్యేలు మంత్రులు mlas వైయస్ జగన్
Story first published: Monday, October 12, 2009, 18:49 [IST]