చల్లబడిన జగన్ వర్గం

YS Jagan
వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు చేరుకుని తన తండ్రిగారు బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా అధికార నివాసమైన గ్రీన్ ల్యాండ్స్ క్యాంప్ ఆఫీసుకు మకాం మార్చారు. ఎంతో విశాలమైన ఈ బంగళాలో జగన్ దాదాపు నెలరోజుల పాటు ఉంటారు. ఈలోపు ఆయన తన రాజకీయ భవిష్యత్ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు.

జగన్ ఈ క్యాంప్ ఆఫీసుకు రాగానే బిలబిల మంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మొదటి గంటలో అక్కడికి ఎమ్మెల్యే సినీనటి జయసుధ, వట్టి వసంతకుమార్ మినహా ఎవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కొందరు కలిశారు కానీ వారు భయం భయంగానే అధిష్టానానికి తెలిస్తే ఏమవుతుందో అన్నట్టు వ్యవరించారు. వైఎస్ వట్టి వసంతకుమార్ ను ఎన్నో కుంభకోణాల నుంచి రక్షించారు. జయసుధకు ఆ క్రిష్టియన్ మతానుబంధం, విశ్వాసం ఉంది. జగన్ హైదరాబాద్ రాగానే ఆకాశం బద్దలవుతుందని ఊహించిన ఆయన శిబిరం మేధావుల్లో భయం గూడు కట్టుకున్నట్టు కన్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+