చిరంజీవి ఆఫీసు వెల వెల

ఐదేళ్ళ పాటు వేచి చూడాలంటే చిరంజీవికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక పవన్ కల్యాణ్ అసహనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా కొన్ని పనులైనా చేసుకోవాలని చిరు ప్రయత్నం. కానీ రాజశేఖరరెడ్డి వ్యూహం వేరే విధంగా ఉంది. ఇందులో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందే ఆ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ముడుపులు అందినట్టు సమాచారం. పార్టీ చిహ్నం మార్చుకోడానికి చిరు ప్రయత్నిస్తున్న తరుణంలో పార్టీ మారడానికి ఆయన ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండడం క్లైమాక్స్ కు ముందు సన్నివేశమా? అదే క్లైమాక్సా? చూడాలి మరి.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications