లగడపాటి రాజగోపాల్ పై సోనియాగాంధీ ఆగ్రహం

రాజగోపాల్ బాటలో మరికొందరు ఆంధ్రా, సీమ ఎంపీలు ధిక్కార స్వరం విన్పిస్తారని భయపడుతున్న సోనియా వారిని పరోక్షంగా హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను మంత్రులకు అప్పగించవలసిందిగా సోనియాగాంధీ రోశయ్యను ఆదేశించినట్టు చెబుతున్నారు. మొడితనానికి మారుపేరైన లగడపాటి రాజగోపాల్ తన రాజీనామాను ఉపసంహరించుకునే అవకాశం లేదు. విజయవాడ లోక్ సభ స్ధానం ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్ధితి కన్పిస్తోంది. "ఆంధ్రా బెబ్బులి"గా పేరుతెచ్చుకుంటున్న రాజగోపాల్ ఇండిపెండెంట్ గా నైనా విజయవాడ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications