యాస మారకున్నా గెలుపు
తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకునే విజయశాంతి మద్రాసులోనే, కోస్తా ఆంధ్ర సంస్కృతిలో పెరిగింది. ఆమె భాష, యాస పక్కాగా కోస్తాలో ఒక సామాజిక వర్గానికి చెందినదే. విజయశాంతి తాతలు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారని కొందరు తెలంగాణ వాదులు చాలా ఏళ్ల క్రితమే వంశవృక్షాన్ని బయటికి తీశారు. మెదక్ జిల్లాలో పక్కా కోస్తా బాషలో ప్రచారం చేసుకుని గెలిచిన విజయశాంతి మీద ఈ ఢిల్లీ విలేకరులు చేస్తున్న విశ్లేషణలు సత్యదూరంగా ఉన్నాయి.
Comments
Story first published: Wednesday, June 3, 2009, 12:14 [IST]