నిమ్స్ ఆస్పత్రిలో సత్యం రాజు డీల్స్!

ఆయనను కలిసిన వారిలో కొందరు అడ్వకేట్లు ఉన్నా మిగితా వారంతా కోటీశ్వరులు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులని సిబిఐ అధికారులు ఒక జాబితాను న్యాయస్ధానానికి అందజేశారు. అంతమందితో అన్ని గంటల సేపు మాట్లాడుతున్న రామలింగరాజు ఆరోగ్యంగా ఉన్నట్టేనని, ఆయనను జైలుకు తరలించాలని వారు అభ్యర్ధించారు. పలుకుబడితో, ధనబలంతో రామలింగరాజు కేసును బలహీనం చేయడానికి ప్రయత్నించవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. నిమ్స్ లో రాజును కలిసిన వ్యక్తుల జాబితాను చదివిన సీనియర్ సివిల్ జడ్జి బివిఎల్ ఎన్ చక్రవర్తి విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వవలసిందిగా ఆయన చంచల్ గుడా జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించారు.
సత్యం రాజుపై అమెరికాలోనూ సీరియస్ సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అనారోగ్యం పేరు చెప్పుకుని ఆయన ఆ కేసుల విచారణను వాయిదా వేయించుకుంటూ వస్తున్నారు. అక్కడ ఆకేసులు రుజువైతే రామలింగరాజు మరణించే వరకు జైళ్లలోనే గడపవలసి ఉంటుంది. డబ్బుతో, రాజకీయ పలుకుబడితో ఆయన ఇంకెంత కాలం నిమ్స్ ఎసీ సూట్ లో గడుపుతారో చూడాలి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications