తప్పు చేశామా?: చిరు క్యాంపులో అంతర్మథనం!

పిఆర్పీని విలీనం చేశాక, పలు కీలక సమయాల్లో చిరుకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. వెళ్లినప్పుడల్లా తమకు అధిష్టానం నుండి హామీ వచ్చిందని చిరు చెప్పడం మించి ఆయన వర్గానికి జరిగిందేమీ లేదు. అయితే అవిశ్వాసం సమయంలో మాత్రం చిరు కూడా మంకు పట్టుపట్టడం, ముఖ్య నేతల నుండి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఫోన్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతోమరోసారి చిరువర్గంలో అసంతృప్తి చెలరేగకుండా ఉండేందుకు అధిష్టానం వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications