రాజ్యసభకు రేణుకా చౌదరి, చిరంజీవి

కాంగ్రెసుకు చెందిన నలుగురి పదవీ కాలం ముగుస్తోంది. దాసరి నారాయణరావు, జి. సంజీవ రెడ్డి, రషీద్ అల్వీ, కె. కేశవరావు పదవీ కాలం ముగుస్తుండడంతో రాజ్యసభకు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ నలుగురిలో ఎవరిని కూడా రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగా లేరని అంటున్నారు. అయితే, రషీద్ అల్వీ విషయంలో అధిష్టానం గట్టిగా ఉంటే షబ్బీర్ అలీకి కోత పడవచ్చునని అంటున్నారు. ఏమైనా, చిరంజీవి వల్ల దాసరికి, తెలంగాణ ఉద్యమం వల్ల కె. కేశవరావుకు తిరుగు టపా తప్పడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications