కొండపల్లి సీతారామాయ్యను బాదితే...

తన భర్తను కొండపల్లి కోటేశ్వరమ్మ ఎక్కడా తిట్టలేదు గానీ తనకైతే తుపాకీ మడమ తిప్పి సీతారామయ్యను బాదితే బాగుండనిపించిందని ఆమె అన్నారు. ప్రజల కన్నా పార్టీ ఎక్కువ, మానవ సంబంధాల కన్నా పార్టీ కట్టుబాట్లే మిన్న అనే మగవాళ్ల సంకుచిత దోరణిని కోటేశ్వరమ్మ సునిశితంగా గమనించారని ఆమె అన్నారు.
ప్రజల చేతిలో కర్రలా, వడిసెలా ఉండాల్సిన వామపక్షాలు కాస్తా ఇప్పుడు అతి జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన గాజు పాత్రల్లా మిగిలిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. సమసమాజ స్వప్నం సాధ్యమని భావించే తన వంటి మహిళలమంతా ఒక వామపక్ష పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు కూడా ఆమె అన్నారు. కొటేశ్వరమ్మ నాయకత్వంలో పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందని, ఆమెతోనే పార్టీ నిర్మాణ ప్రతిపాదన చేద్దామని అనుకున్నానని మల్లు స్వరాజ్యం అన్నారు.
మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి నిజాం సైన్యాలకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతూ రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications