ఓటేయని కెసిఆర్: డికె అరుణ ఊళ్లో జగన్ పార్టీ

ఎస్సీ మహిళకు రిజర్వు అయిన ఈ గ్రామ సర్పంచ్ స్థానం కోసం తెరాసకు చెందిన ఎర్రోల లక్ష్మి, చెప్యాల దేవమ్మలు పోటీ పడ్డారు. మరే పార్టీ మద్దతుదారులెవరూ పోటీ చేయలేదు. తొలివిడతగా మంగళవారం ఈ గ్రామానికి జరిగిన ఎన్నికలలో కెసిఆర్, ఆయన భార్య ఓటు హక్కును వినియోగించుకోలేదని వార్తలు వచ్చాయి.
జిల్లాలోని జగదేవపూర్ శివారులోని ఫాంహౌస్లోనే కెసిఆర్ ఉన్నారు. కానీ ఓటు వేయడానికి రాలేదు. అయితే తన సొంత జిల్లా మెదక్లో మాత్రం కెసిఆర్ పార్టీ అత్యధిక సర్పంచ్ పదవులను దక్కించుకుంది.
కాగా, మంత్రి డికె అరుణ స్వగ్రామం ధర్మారం పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓటమిపాలయ్యాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందాడు. ఆ గ్రామం మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెసు సత్తా చాటినప్పటికీ మంత్రిగారి ఊళ్లో ఎదురుదెబ్బ తగలడం హాట్ టాపిక్గానే మారింది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications