ధోనీకి రూ.20 కోట్లు టోపీ పెట్టిన ఆస్ట్రేలియా కంపెనీ

సిడ్నీ: భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కంపెనీ రూ.20 కోట్ల మేర మోసం చేసింది. ధోనీ పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎండార్సుమెంట్లతో అతను కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన 'స్పార్టాన్ స్పోర్ట్స్' సంస్థ ధోనీని మోసం చేసింది. ఒప్పందాలను గౌరవించకుండా రూ.20 కోట్లకు పైగా ఎగనామం పెట్టింది. వివిధ రకాల క్రీడా పరికరాలను తయారు చేసే ఆ కంపెనీ ధోనీతో మూడేళ్ల పాటు బ్యాట్, స్పాన్సర్ షిప్ కింద రూ.13 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

Australian sporting gear company Spartan dupes Dhoni of Rs 20 crore

కానీ చెల్లింపులు చేయడంలో విఫలమైంది. రాయల్టీ తదితరాలు కలుపుకొని ఇవ్వాల్సిన సొమ్ము రూ.20 కోట్లకు చేరింది. ఈ ఒప్పందం 2013 డిసెంబర్‌లో జరిగింది. అయితే, ధోనీకి నాలుగుసార్లు మాత్రమే చెల్లింపులు చేశారని.. ఆయన వ్యవహారాలు చూసే రితీ స్పోర్ట్స్ తెలిపింది. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో చెల్లింపులు జరిపిందన్నారు. బకాయిల ఎగవేత పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+