క్షణాల్లోనే ట్విట్టర్లో కోవింద్కు 3.25 మిలియన్ ఫాలోవర్లు
భారత 14వ, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్నాథ్కోవింద్ ట్విట్టర్లో దూసుకుపోతున్నారు. ఆయన ట్విట్టర్ఖాతాకు నిమిషాల్లోనే 3.5 మిలియన్లమంది ఫాలోవర్లుగా మారారు.
న్యూఢిల్లీ: భారత 14వ, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్నాథ్కోవింద్ ట్విట్టర్లో దూసుకుపోతున్నారు. ఆయన ట్విట్టర్ఖాతాకు నిమిషాల్లోనే 3.5 మిలియన్లమంది ఫాలోవర్లుగా మారారు.
మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్హల్లో 14వ, భారత రాష్ట్రపతిగా రామ్నాథ్కోవింద్ ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేసిన కొద్దిసేపటికే రామ్నాథ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు.

అయితే నిమిషాల్లోనే ఆయనకు ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోవడం గమనార్హం.ఆయన భారతదేశ భారతదేశ 14వ, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడ వినమ్రంగా నిర్వహిస్తాను. అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు.
సోషల్మీడియాలో ప్రధాని మోడీతో సహ ఎంతోమంది రాజకీయ నాయకుడుగా ఉన్నారు. అయితే కోవింద్ ఖాతాకు మాత్రం గతంలో ఏ రాష్ట్రపతికి రానంత వేగంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications