వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 మంది బొగ్గు గని కార్మికుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: జార్ఖండ్‌లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఇసిఎల్‌) లాల్మిషియా బొగ్గు గనుల్లో అక్రమంగా బొగ్గు తీయడానికి వెళ్లిన 12 మంది కార్మికులు మృతి చెందారు.

గనుల గోడలు కూలడంతో ఈ కార్మికులు మృతి చెందినట్లు గొడ్డ పోలీసు సూపరింటిండెంట్‌ డాక్టర్‌ బల్జీత్‌ చెప్పారు. ఈ ప్రమాదం ఇసిఎల్‌ పరిధిలోని గనుల్లో అక్రమ బొగ్గు తవ్వకాలు ఎక్కువగా ప్రాంతంలో జరిగింది. ఈ గనుల్లోకి కార్మికులు ఎలా ప్రవేశించారనేది తెలియడం లేదు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X