వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర బంద్‌ కుసర్వం సిద్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః24 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర బంద్‌ జరగనుంది. ఆర్టీసీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు తీర్చకుండా మొండికేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తమ సత్తా చూపాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. సమ్మెను రుంప చేయడం ద్వారా బంద్‌ ను ఆపాలని ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు కూడా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. జయవాడలో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. తిరుపతిలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. అన్ని జిల్లా కేంద్రాలు నిరసనలతో, ఆర్టీసీ కార్మికుల నినాదాలతో హోరెత్తిపోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X