వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కైకలూరుః దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే మసుగులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పోటో పౌరహక్కులను కాలరాస్తుందని సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మర్శించారు. సోమవారం నాడు కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఈ సందర్భంగా లేకరులతో మాట్లాడుతూ, పోటోను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ చట్టం సామాన్యుల పాలిట షసర్పమని ఆయన చెప్పారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే షయంలో తెలుగుదేశం ప్రభుత్వంఘోరంగా ఫలమైందని రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌యార్డుల్లో తాము జరుపుతున్న పర్యటనలో ఈ షయాన్ని ఎక్కడికక్కడ సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X