వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కైకలూరుః దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే మసుగులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పోటో పౌరహక్కులను కాలరాస్తుందని సిఎల్పి నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మర్శించారు. సోమవారం నాడు కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా లేకరులతో మాట్లాడుతూ, పోటోను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ చట్టం సామాన్యుల పాలిట షసర్పమని ఆయన చెప్పారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే షయంలో తెలుగుదేశం ప్రభుత్వంఘోరంగా ఫలమైందని రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్యార్డుల్లో తాము జరుపుతున్న పర్యటనలో ఈ షయాన్ని ఎక్కడికక్కడ సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, November 19, 2001, 23:53 [IST]