వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని చక్కాఘాట్‌ దగ్గరలో వున్న ఘాంఘ్రా నదిలో గురువారంనాడు ఒక పడవ మునిగిపోవడంతోఅందులోని 35 మంది మరణించారని అనుమానిస్తున్నారు. నదిలోంచి 22 మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు చెప్పారు. ఒక వ్యక్తిని కాపాడగలిగినట్లు కూడా వారు తెలిపారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రయాణికుల భారంపెరిగి అదుపు తప్పి పడవ నదిలో మునిగిపోయిందని వారన్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. మేకలను, పశు సంపదను కొనుగోలు చేయడానికి బాధితులు గోండా జిల్లాలోని పస్కా బజార్‌ నుంచి బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X