వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్: మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గుడివాడ గుర్నాథరావుగురువారం ఇక్కడ మృతి చెందారు. ఆయన మూత్ర పిండాల వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఆరు నెలలుగా ఆయన మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నారు.
Comments
Story first published: Thursday, November 22, 2001, 23:53 [IST]