వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిరాడంబరంగా ప్రమాణస్వీకారం
హైదరాబాద్ః
కేబినెట్
పునర్వ్యవస్థీకరణలో
మంత్రివర్గంలో
స్థానం
లభించిన
11
మంది
కొత్త
మంత్రులు
సోమవారం
నాడు
మధ్యాహ్నం
రాజ్భవన్లో
నిరాడంబరంగా
జరిగిన
ఒక
కార్యక్రమంలో
గవర్నర్
రంగరాజన్
కొత్త
మంత్రులచే
ప్రమాణ
స్వీకారం
చేయించారు.
అందరికంటే ముందుగా నెల్లూరుకు చెందిన చంద్రమోహన్రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జెఆర్ పుష్పరాజ్, రామసుబ్బారెడ్డి, కోడెల, శ్రీనివాసయాదవ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
దామచర్ల ఆంజనేయులు, ఎం దామోదర్రెడ్డి, సుద్దార దేవయ్య. పి నారాయణస్వాు నాయుడు, పి రాములు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార వేడుకల కారణంగా రాజ్భవన్రోడ్ సోమవారం ఉదయం నుంచే సందడిగా మారింది.
Story first published: Monday, November 26, 2001, 23:53 [IST]