వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంచిః రాంచీలోని హోత్వార్‌ గ్రామంలోని బాకన్‌ ఫ్యాక్టరీ అతిధి గృహాన్ని జైలుగా మార్చి ఇద్దరు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రులు లాలూ, జగన్నాథ్‌ మిశ్రాలను అక్కడ వుంచారు.

By Staff
|
Google Oneindia TeluguNews

పేరుకు జైలు అయినప్పటికీ ఈ ఇద్దరు నేతలకు అక్కడ ప్రభుత్వ అధికార అతిధిగృహంలో జరిగే మర్యాదలన్నీ సాగుతున్నాయి. టీవీలు, ఫోన్ల వంటి సౌకర్యాలు అందుబాటులో వుంచారు.

విడివిడిగా ఆఫీసు గదులను కేటాయించారు. పడుకోవడానికి ప్రత్యేకంగా బెడ్‌రూమ్స్‌ కేటాయించారు. ఇక వంటింట్లో యిష్టమైన వంటకాలు వండుకుతినడానికి సకల ఏర్పాట్లు, దినుసులు సిద్ధంగా వుంచారు. జైలు నిబంధనలను పట్టించుకోకుండా లాలూ అర్ధాంగి బీహార్‌ ముఖ్యమంత్రి రబ్రీదేవీ పదేపదే జైలుకు వచ్చి గంటలు గంటలు గడుపుతున్నా పోలీసు సిబ్బంది నిస్సహాయంగా వుండిపోతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X