వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ - పాక్ సరిహద్దులో భారీకాల్పులు
జమ్ముః భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయంగా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతుండగా ఉభయదేశాల సరిహద్దులో శనివారం భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. శనివారం ఉదయం నుంచి పూంఛ్ ప్రాంతంలో పాకిస్తాన్ సేనలు మోర్టార్లతో పెద్దఎత్తున కాల్పులు జరిపాయని భారత సైనిక అధికారులు చెప్పారు. ఈ కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. భారత్ కూడా ఎదురుకాల్పులు జరిపింది.
పాక్
సేనలు
ఇంకా
మోర్టార్లతో
దాడులు
జరుపుతునే
వున్నాయని
భారత్
సైనికాధికారులు
చెప్పారు.
అక్నూరు,
రాజోరి
సెక్టార్లలో
కూడా
భారత్
-
పాకస్తాన్
సేనల
మధ్య
కాల్పులు
జరుగుతున్నాయి.
Comments
Story first published: Saturday, January 5, 2002, 23:53 [IST]