సైనిక స్థావరంలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీఃభారత సైనికదళాలకు చెందిన స్థావరంలోశుక్రవారం నాడు జరిగిన పేలుళ్లు, ఘోరఅగ్నిప్రమాదంలో పదిమంది వరకు మరణించారనితెలిసింది. రాజస్తాన్లోని బికనూర్లోనికంటోన్మెంట్లో ఈ ఘోరం జరిగింది.మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో 24 ఇన్ఫాంట్రీప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా పేలుళ్లు వినిపించాయనివాటిని వెన్నంటే మంటలు లేచాయనిఅధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications