వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
11 మందిని బలి గొన్న ఉగ్రవాదులు
శ్రీనగర్:
జమ్మూ
కాశ్మీర్లోని
ఫూంచ్
జిల్లాలో
గల
ఒక
గ్రామంలో
ఉగ్రవాదులు
మూడు
ముస్లిం
కుటుంబాలపై
11
మందిని
దారుణంగా
కాల్చి
వేశారు.
ఈ
కాల్పుల్లో
మరణించినవారిలో
ఎనమండుగురు
పిల్లలు,
ఒక
మహిళ
వున్నారు.
ఈ
సంఘటనలో
ఇద్దరు
తీవ్రంగా
గాయపడ్డారు.
ఈ
సంఘటన
ఆదివారం
రాత్రి
సంభవించినట్లు
పోలీసులు
సోమవారం
తెలియజేశారు.
దీనికి తోడు, ఉత్తర ప్రదేశ్కు చెందిన మక్సూద్ అహ్మద్ను హత్య చేశారు. గ్రామంలోనిస్పెషల్ పోలీసు ఆఫీసర్ మొహమ్మద్ నజీర్ను కిడ్నాప్ చేశారు. జైష్- ఎ- మొహమ్మద్ గానీ, లష్కర్- ఎ- తోయిబా గానీ ఈ దారుణానికి పాల్పడి వుండవచ్చునని ఇంటలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Monday, January 21, 2002, 23:53 [IST]