వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ తో నిర్యుద్ధ సంధికి రెడీః ముషారఫ్
వాషింగ్టన్ః దక్షిణాసియా ప్రాంతాన్ని అణ్వస్త్ర రహిత ప్రాంతంగా అంగీకరించడానికి, భారత్ తో నిర్యుద్ధ సంధికి తాను సిద్ధమని పాక్ అధ్యక్షుడు ముషారఫ్ బుధవారం రాత్రి వెల్లడించారు. ముందుగా అణ్వాయుధాల్ని ప్రయోగిచంబోమనే భారత్ ప్రకటనకు ఇది స్పందన మాత్రం కాదని ఎన్.బి.సి. కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ అన్నారు. అణ్వస్త్ర ప్రమాదాన్ని భారత్ కంటే పాకిస్తానే ముందుగా గ్రహించిందని ఆయన అన్నారు.
Story first published: Thursday, January 24, 2002, 23:53 [IST]