వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులు చేస్తేతప్పులేదుః యనమల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్ర బడ్జెట్‌ లో 7,800 కోట్ల రెవిన్యూ లోటు వుండే అవకాశం వుందని, దీనినిఅప్పులు తీసుకురావడం ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.అప్పులు చేసినప్పటికీ వాటిని అభివృద్ధి కార్యక్రమాలకు మళ్ళించడంలో తప్పులేదని బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ యనమల చెప్పారు. రెవిన్యూ లోటును భర్తీ చేసేందుకుఅప్పులు తీసుకురావడం మినహా మరో మార్గం లేదని, పన్నుల భారం మోపే అవకాశం లేదని యనమల అన్నారు.

బడ్జెట్‌ పారదర్శకంగా వుండాలనే ఉద్దేశ్యంతోనే ముసాయిదాను నెలరోజులకు ముందే ప్రజల ముందుంచామని యనమల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతిపైసా అభివృద్ధి లక్ష్యంతోనే ఖర్చు చేస్తున్నదని యనమన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X