వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

114 పట్టణాల్లో విద్యుత్‌ ఆడిటింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలోని 114 పట్టణాల్లో విద్యుత్‌ వినియోగం పై ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నట్టుగా ట్రాన్స్‌కో జాయంట్‌ మానేజింగ్‌ డైరెక్టర్‌ కె దుర్గా ప్రసాద్‌ చెప్పారు.ఆదివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, త్వరలోనే దీనిని మండల స్థాయికి కూడా విస్తరించనున్నట్టుగా ఆయన వెల్లడించారు.

దీని ద్వారా 111 పట్టణాల్లోవిద్యుత్‌ నష్టాలను 10 శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురాగలిగినట్టుగా ఆయన చెప్పారు. కాగా మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లలో 10.3 శాతం, హైదరాబాద్‌లో అత్యధికంగా 30 శాతం నష్టాలు నష్టాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టేందుకు తాము ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.విద్యుత్‌ నష్టాలను వచ్చే ఆరునెలల్లో సగటున 7.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగాపెట్టుకున్నట్టుగా ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X