వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోరణి మార్చుకోంఅంటున్న వి.హెచ్‌.పి.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలో ఆలయ నిర్మాణం విషయంలో ఇంతకు ముందు తాము విధించిన మూడు షరతుల విషయంలో వెనక్కుతగ్గేది లేదని వి.హెచ్‌.పి. స్పష్టం చేసింది. కోర్టుతీర్పును గౌరవించేందుకు వి.హెచ్‌.పి. అంగీకరించిందని జయేంద్ర సరస్వతి ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో ప్రకటించగా, మా షరతుల విషయంలో వెనక్కుతగ్గం అంటూ వి.హెచ్‌.పి. ఉపాధ్యక్షుడు గిరిరాజ్‌ కిషోర్‌ ప్రకటించడంతో ఈ వ్యవహారంపై గందరగోళం నెలకొంది.

కేవలం సాక్ష్యాల ఆధారంగా కాకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా అయోధ్యఅంశంపై తీర్పుచెప్పాల్సిందిగా గిరిరాజ్‌ కిషోర్‌ అలహాబాద్‌ హైకోర్టునుకోరారు. మార్చి 15న శిలాన్యాసకు అనుమతించాలి.జూన్‌ 2 నాటికి వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని, అయోధ్యకు వస్తున్న రామసేవకుల్ని అడ్డుకోరాదనే మూడు డిమాండ్లపై వెనక్కుతగ్గమని చెప్పారు. ప్రభుత్వంతో కానీ, జయేంద్రసరస్వతితోకానీ ఇంతవరకు ఎటువంటి ఒప్పందం కుదరలేదని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X