న్యాయవిచారణకు సిఎం ఆదేశం

కరీంనగర్‌ః కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం కొడిముంజాల గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం సందర్శించారు. ఈ వ్యవహారంపై న్యాయవిచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలఎక్స్‌ గ్రేసియా ప్రకటించారు. ఇందిరా ఆవాస్‌ యోజన పధకం కింది ఈ ప్రమాదంలో కూలిపోయిన 40 ఇళ్ళను తిరిగి కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఈ ప్రమాదం ఎలా జరిగిందనేవిషయంపై విచారణ జరిపిస్తామని చంద్రబాబు చెప్పారు. నిరుపేదల కుటుంబాల వారికి ఇంతటి కష్టం రావడం నిజంగా బాధాకరమని చంద్రబాబు అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+