పట్టువదలని కంచిస్వామి
న్యూఢిల్లీః అయోధ్య వివాదం విషయంలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్రసరస్వతి ఢిల్లీలో మరో రోజు కూడా వుండి తన ప్రయత్నాలను కొనసాగించాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన బుధవారం నాడు కంచిపీఠానికి బయలుదేరాల్సివుంది.












Click it and Unblock the Notifications
