వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపిలో ఎస్పి ఎమ్మెల్యే కాల్చివేత
లక్నోః
ఉత్తరప్రదేశ్లో
ప్రభుత్వం
ఏర్పాటుకు
తమను
గవర్నర్
విష్ణుకాంత్
శాస్త్రి
ఆహ్వానించకపోవడాన్ని
నిరసిస్తూ
సమాజ్వాది
పార్టీ
బుధవారం
నాడు
నిర్వహించిన
ప్రదర్శన
హింసాత్మకమైన
మలుపు
తీసుకున్నది.
రాజ్భవన్
ముందు
ప్రదర్శన
జరుగుతుండగా
గుర్తుతెలియని
ఇద్దరు
యువకులు
పార్టీ
ఎమ్మెల్యే
మంజూర్
అహ్మద్ను
సమీపం
నుంచి
రివాల్వర్తో
కాల్చిచంపారు.
కాల్పుల్లో
తీవ్రంగా
గాయపడిన
మంజూర్
అహ్మద్
ఆస్పత్రికి
తీసుకువెళ్లుతుండగా
మార్గం
మధ్యలోనే
మరణించారు.
Comments
Story first published: Wednesday, March 6, 2002, 23:53 [IST]