యుపిలో ఎస్పి ఎమ్మెల్యే కాల్చివేత
లక్నోః ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను గవర్నర్ విష్ణుకాంత్ శాస్త్రి ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ సమాజ్వాది పార్టీ బుధవారం నాడు నిర్వహించిన ప్రదర్శన హింసాత్మకమైన మలుపు తీసుకున్నది. రాజ్భవన్ ముందు ప్రదర్శన జరుగుతుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు పార్టీ ఎమ్మెల్యే మంజూర్ అహ్మద్ను సమీపం నుంచి రివాల్వర్తో కాల్చిచంపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మంజూర్ అహ్మద్ ఆస్పత్రికి తీసుకువెళ్లుతుండగా మార్గం మధ్యలోనే మరణించారు.












Click it and Unblock the Notifications
