యు.పి.లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ఓ.కె
న్యూఢిల్లీః దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కేంద్ర అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం, అడ్డదారుల్లో పొత్తులకు యత్నాలు ముమ్మరంఅయిన తరుణంలో గవర్నర్ విష్ణుకాంత్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమంటూ బి.ఎస్.పి. గవర్నర్ కు స్పష్టం చేయడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
