వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముషారఫ్కు బుష్ హితవు
వాషింగ్టన్ః భారత్లో సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాల్సిందిగా పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు జార్జ్బుష్ హితవు చెప్పారు. అర్ధవంతమైన చర్చలకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని అమెరికా అధికార ప్రతినిధి విలేకరుల సమావేశంలో చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాల్సిందిగా పాకిస్తాన్ నేత ముషారఫ్కు పలు మార్లు బుష్ స్వయంగా చెప్పారని ఆయన వెల్లడించారు.
Comments
Story first published: Friday, March 8, 2002, 23:53 [IST]