వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో మళ్లీ యుపి గొడవ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్‌ వ్యవహారం శుక్రవారం నాడు కూడా లోక్‌సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. లక్నోలో రాజ్‌భవన్‌ ఎదురుగానే తమ పార్టీ ఎమ్మెల్యే దారుణ హత్యకు గురున సంఘటనపై సమాజ్‌వాది పార్టీ సభ్యులు చెలరేగిపోయారు.

ఈ సంఘటనపై చర్చకు డిమాండ్‌ చేస్తూ సభా కార్యక్రమాలను వారు స్తంభింప జేశారు.స్పీకర్‌ స్థానంలో వున్న సయీద్‌ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన వారువినిపించుకోలేదు. సభ మధ్య భాగంలోకి దూసుకువచ్చి గొడవ ప్రారంభించారు. దాంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X