వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ ఆహ్వానానికి అద్వానీ తిరస్కారం
ఘజియాబాద్ః
ఇస్లామాబాద్
రావల్సిందిగా
పాకిస్తాన్
పంపిన
ఆహ్వానాన్ని
కేంద్ర
హోం
మంత్రి
అద్వానీ
సున్నితంగా
తిరస్కరించారు.
ఉభయదేశాల
మధ్య
నెలకొన్న
ఉద్రిక్తతల
సడలింపునకు
ఇస్లామాబాద్
పర్యటించాల్సిందిగా
ఆ
దేశ
ఆంతరంగిక
భద్రతా
వ్యవహారాల
మంత్రి
మొయినుద్దీన్
హైదర్
అద్వానీని
ఆహ్వానించారు.
Comments
Story first published: Saturday, March 9, 2002, 23:53 [IST]