వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 నుంచి అమరావతి ఉత్సవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరుః గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో వున్న అమరావతిలో శివరాత్రి రోజైన 12 నుంచి నాలుగురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. అమరావతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా వైభవాన్ని చాటిచెప్పే విధంగా కరపత్రలు, పోస్టర్లను అదివారం నాడు రాష్ట్ర మంత్రి కోడెల శివప్రసాద్‌ విడుదల చేశారు. అమరావతిలో ని అమరలింగేశ్వరాలయం రాష్ట్రంలోని పంచారామాల్లో ఒకటి.

నాలుగురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వేలాది మంది వస్తారు. అమరలింగేశ్వరుని ఆలయంతో పాటు బౌద్ధ స్తూపాలతో కూడాని మ్యూజియం ఇక్కడి ప్రత్యేకత.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X