వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో సి.ఆర్‌.పి.ఎఫ్‌. ఫ్లాగ్‌ మార్చ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అయోధ్యః అయోధ్యలో భూమి పూజ నిర్వహించేందుకువిశ్వహిందూ పరిషత్‌ సన్నాహాలు చేస్తుండగా సి.ఆర్‌.పి.ఎఫ్‌. దళాలు ఆదివారం అక్కడ ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. మార్చి 15 మధ్యాహ్నం అయోధ్యలోనివివాదరహిత స్థలంలో భూమి పూజ నిర్వహించేందుకు వి.హెచ్‌.పి.కి కేంద్రం అనుమతించినవిషయం విదితమే. ఈ వ్యవహారంపై అయోధ్య ఇప్పటికే ఉద్రిక్తత గుప్పిట్లో వుంది.

ప్రజల్లో విశ్వాసాన్నిపెంపొందించే లక్ష్యంతో అయోధ్య అంతటా సి.ఆర్‌.పి.ఎఫ్‌. దళాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. కరసేవకుల కోసంవిశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన కరసేవకపురం, రామసేవకపురం క్యాంపుల్లో కూడా ఈ ఫ్లాగ్‌ మార్చ్‌ జరిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X