వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పూజ చేయడం హిందువుల మతహక్కు
న్యూఢిల్లీః అయోధ్యలోని వివాద రహిత స్థలంలో మార్చి 15న భూమి పూజ నిర్వహించాలని విశ్వహందూ పరిషత్ దృఢసంకల్పంతో వుంది. వచ్చే శుక్రవారం నాడు అయోధ్యలో భూమి పూజను అనుమతించాలా వద్దా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్ణయిస్తామనే ప్రధాని వాజ్ పేయి ప్రకటనకు విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి ప్రవిణ్ తొగాడియా అభ్యంతరం చెప్పారు. ఏ స్థలంలో అయినా పూజచేసుకోవడం హిందువుల ధర్మం అని ఆయన అన్నారు.
Story first published: Sunday, March 10, 2002, 23:53 [IST]