వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వి.హెచ్.పి-పోలీసుల ఘర్షణలో ఇద్దరు మృతి
కోల్ కత్తాః యజ్ఞం నిర్వహించేవిషయంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. కోల్ కతా లోని దక్షిణ 24పరగణాల జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నాలుగువేల మంది కరసేవకులు తాల్దిరైల్వే స్టేషన్ సమీపంలోని హరిష్ బాబా మందిర్ వద్ద యజ్ఞం, ధర్మసభను నిర్వహించేందుకు శనివారం రాత్రే గుమికూడారు. అయితే అక్కడ యజ్ఞం నిర్వహించేందుకు వి.హెచ్.పి. అనుమతి తీసుకోలేదు.
Story first published: Sunday, March 10, 2002, 23:53 [IST]