వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాకు అద్వానీ తిరస్కృతి
న్యూఢిల్లీః
గుజరాత్లో
శాంతిభద్రతల
పరిరక్షణలో
విఫలమైనందుకు
బాధ్యత
వహిస్తూ
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్ర
మోడి,
తాను
పదవులకు
రాజీనామా
చేయాలంటూ
విపక్షాలు
చేసిన
డిమాండ్ను
కేంద్ర
హోంమంత్రి
అద్వానీ
తోసిపుచ్చారు.
గుజరాత్
నరమేధంలో
సుప్రీంకోర్టు
న్యాయమూర్తితో
విచారణ
జరిపించాలన్న
డిమాండ్ను
కూడా
ఆయన
తోసిపుచ్చారు.
చెప్పారు. పోలీసు కాల్పుల్లో మరణించినవారిలో అధికులు హిందూవులేనని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఒక పద్దతి ప్రకారం దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. 72 గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన మోడి సర్కారును ఆయన అభినందించారు.
Comments
Story first published: Monday, March 11, 2002, 23:53 [IST]